గౌతమి పుత్ర శాతకర్ణి – Part 5

Posted on

నాహాపణ సైన్యం చండ ప్రచండం గా ఉన్నది. నిలువరించ లేకపోతున్నారు.
శాతకర్ణి ఎగిరే రధం ఎక్కి భాస్వరం నిండిన గోళాలను ఆకాశంనుండి వదిలాడు.
వాటిని నిప్పు బాణం తో కొట్టాడు.
భయంకరమైన పేలుడు సంభవించి శత్రుసైన్యం చెల్లాచెదురు అయ్యారు.
ఇప్పుడు భగవతి ఆలయం నుండి వచ్చిన వీరులు రంగం లోకి దిగారు .రెండు చేతులతో ఉరిమి ని పట్టి ఒక్క వేటుతో పది మందిని బలితీసుకున్నారు . క్యాలరీ విద్య లో ౧౦౮(108 )రకాలు ఉన్నాయి ,వాటిని మార్చి మార్చి ఉపయోగించారు.దెబ్బకు శత్రు సైన్యం సగమైంది .
అప్పుడు శాతకర్ణి తన సింహం ఎక్కి సైన్యం పై విరుచుకు పడ్డాడు. మహావాలి కి చెందిన హారాన్ని ధరించి రెండు చేతులలో ఉరిమి కత్తులను పట్టి చేతులను చాచి మణికట్టు వద్ద వేగంగా గుండ్రంగా తిప్పాడు , సింహం వేగానికి ఎత్తులు సుడిగాలి గా అగుపించాయి .మధ్య మండలం లో ఉన్న శత్రుసైన్యం తుడిచిపెట్టుకుపోయింది. ఇంతలో గాయపడిన తన సైన్యం వద్దకు వచ్చి సోమవజ్రం తో వారి గాయాలు మానేలా చేసాడు.
గాయపడిన ఏనుగులు శక్తి పుంజుకున్నాయి .ఇంతలో సూర్యాస్తమయం అయ్యింది .
తర్వాతి రోజు యుద్ధం మొదలైంది .

శాతకర్ణి శూల వ్యూహం రచించాడు. తక్కువ సైన్యం తో సూది ని పోలిన వ్యూహాన్ని రచించాడు.
దానికి ధీటుగా రెండు వరుసలలో గోళాకార వ్యూహాన్ని అమలు పరిచాడు నహపాణుడు,విజయం మీద ధీమా తో.
కానీ తన సైన్యాన్నంతా ఒకే చోట పెట్టి తప్పు చేసాడు.
ఇంతలో శత్రు సైన్యానికి కుడి వైపు గండ్ర గొడ్డలి ఉన్న జెండాలు కనిపించాయి ….త్రికోణాకారం లో కిష్కింద నుండి అనిరుద్ధుడు సైన్యం ఆఘమేఘాల మీద గోళాకారం ను చుట్టుముట్టాయి. ఎడమ వైపున మహా బలి ,మహా బలి అని అరుపులు వినిపించాయి ,భగవతి ఆలయం లోని అశ్వదళం మరో త్రికోణం ఆకారం లో ఎడమవైపు గోళాన్ని చుట్టుముట్టాయి .
పైనుంచి రధం లో చూస్తున్న శాతకర్ణి కి మధ్య లో శూలానికి గుచ్చిన గోళం ,గోళం ఇరువైపులా రెండు త్రికోణాల తో గండ్రగొడ్డలి ల వుంది ….దీన్నే గండ్రగొడ్డలి వ్యూహం అంటారు అని మహాబలి ఇచ్చిన పుస్తకం లో వుంది.
నహపాణుడు ఓటమి ఒప్పుకోక తప్పలేదు.

ఇలా శాతకర్ణి ఒక పెద్ద సామ్రాజాన్ని నెలకొల్పాడు జంబూ ద్విపం లో .

యువరాజు ను చక్రవర్తి గ పట్టాభిషక్తుడిని చేసాడు శివస్వతి .

ఇంకా వివాహం చేద్దామన్నంతలో సింహళ రాజు నుండి వర్తమానం అందింది. అందులో ఏమున్నది అంటే శాతకర్ణి పెంపుడు కొడుకు ..కదా ,రాచరిక రక్తం కాదు , దాన్ని నివృత్తి చేసుకోడానికి సింహళ దేశ రాజు వస్తున్నాడని సారాంశం.

శివస్వతి కంగారుపడి ఆంతరంగిక మందిరం లో భార్య ,పిల్లలతో సమావేశమయ్యాడు.

ఇంతలో సింహళ దేశ రాజు వచ్చి తన సందేహం తీర్చమన్నాడు.

రాజభటులు వచ్చి ఒక నాగసాధువు రాజుగారితో అతి రహస్యమైన విషయం చెప్పాలని వచ్చారని చెప్పారు.
తెరలోంచి చూసాడు శివస్వతి ,ఆ సాధువు మొదట శివస్వతి కి శాతకర్ణి కుండలిని గురించి చెప్పినవాడు .వెంటనే శివస్వతి సాధువు వద్దకు వచ్చాడు.
అప్పుడు వెనుక నుండి వచ్చిన గౌతమి దేవి ని చూసి సాధువు ,మహారాణి ,మీ సంతానం గురించి చెప్పండి,అని అడిగాడు .

అప్పుడు మహారాణి భాదపడుతూ చెప్పసాగింది

నాకు పురుటినెప్పులు మొదలైనప్పుడు శత్రుసైన్యం రహస్య సొరంగాలు ద్వారా అంతఃపురం లోకి ప్రవేశించారు. రక్షణ బలగం అంతా కోట రక్షణకు వెళ్లిపోయారు .మహారాజు (శివస్వతి) నన్ను (మహారాణి) ని కొంతమంది సైన్యం తో భూగర్భ మార్గం ద్వారా పక్కన ఉన్న అరణ్యం లోకి పంపారు.
శివస్వతి శత్రువులతో యుద్దానికి బయలు దేరాడు . నన్ను సురక్షిత ప్రాంతానికి తరలించారు .అరణ్యం లో నేను మగబిడ్డ ను ప్రసవించాను. యుద్ధం ముగిసిన తర్వాత శివస్వతి అరణ్యానికి వచ్చారు . ఇంతలో ఒక సింహం గుంపు సైనికులను చంపేసింది. మహారాజు నన్ను సింహాల నుండి కాపాడారు .ఇంతలో ఓ ఆడ సింహం పసిబిడ్డను కరచుకొని పారిపోయింది. ఎంత వెతికినా పసిబిడ్డ కనపడలేదు.

అప్పుడు సాధువు చెప్పాడు ” శాతకర్ణి మీ కన్నబిడ్డ ,నేను అరణ్యం లో తాంత్రిక విద్యలు సాధన చేస్తున్నప్పుడు ,సింహం నోట్లో పసిబిడ్డ ని చూసి నా విద్య తో బాలాకుడిని కాపాడాను .పక్కనే మయి అనే తెగ వారికి అప్పచెప్పి హిమాలయాలకు వెళ్ళాను .వారు సింహాలను వేటాడే వారు .నాకున్న శక్తులతో ఇతని భూత ,భవిష్యత్ సమాచారాన్ని తెలుసుకున్నాను. ఇతను మీకు మళ్ళీ అడవిలో దొరుకుతాడని ఇతని జాతకం చెప్పింది.మీకు ఇతని జన్మరహస్యం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఇతని వివాహానికి ,వంశ పరంపరకు ఇది అడ్డు కాకూడదని “,త్వరలో శాతకర్ణి చేత రాజసూయ యాగం చేయించమని చెప్పి ,వెళ్ళిపోయాడు .

ఇదిమొత్తం విన్న శివస్వతి ,గౌతమి దేవి పరమానంద భరితులయ్యారు .ఆనందం తో శాతకర్ణి ని హత్తుకొని ఏడ్చారు .

సింహళ రాజు కూడా వివాహానికి ఒప్పుకున్నాడు .

సింహళ రాజు కూడా వివాహం జరిపించాడు.
మహారాణి తోలి రేయి రోజు ధవళ వస్త్రాలతో శయన మందిరం లోకి వచ్చింది .
శాతకర్ణి ఆమెను తొలి కలయిక నాడు జ్ఞాపకాలలోకి తీసుకెళ్లాడు .ఇంతలో ఒక సందేహం వచ్చింది
మహారాణి మీ నామధేయం అని అడిగాడు .
అప్పుడు ఆమె నొచ్చుకొని రాజా మీరు తురీయా స్థితి ని అర్ధం చేసుకున్నంతగా ఆడవారి హృదయాలను అర్ధం చేసుకోగలరా అని
మందిరం లోని కొలను లో కలువ పువ్వును తెచ్చి,పంటి తో కొరికి తన వక్ష స్థలం మీద పెట్టి శాతకర్ణి కి అందించింది తొలి కలయిక లో చేసినట్టుగా . .
శాతకర్ణి కి విషయం అవగతమై “పద్మావతీ దేవి ,మీరు మీ పేరుని ,మీరుండే ప్రదేశం దంతేశ్వర పురం అని ,తొలి చూపు లోనే నన్ను హృదయ ప్రతిష్ట గావించివున్నారని మీ సoఞ్జల ద్వారా చెప్పకనే చెప్పారు ,నేను అవగతం చేసుకోలేక పోయాను . కానీ అది నాకు మంచికే జరిగింది .మిమ్మల్ని అన్వేషించే క్రమం లో నన్ను నేను తెలుసుకున్నాను. నీ వల్ల నా జీవనానికి ఒక అర్ధం వచ్చింది అర్ధాంగి అన్నాడు.
ఆడవారి మనసు తెలుసు కోవడం సంక్లిష్టం ,చాలా సమయం పట్టొచ్చు ,సత్వరం ఆ కార్యమును ప్రారంభించాలి అని వెళ్ళాడు సివంగి మీదకు సింహం లాగా.
ధవళ వస్త్రాలను దేవతా వస్త్రాలుగా మార్చాడు.రతి కేళి లో కొన్ని ఘడియలు మాత్రమే ఉండగలిగాడు శాతకర్ణి .తెరచాటున ఉన్న చెలికత్తెలు నవ్వుకున్నారు చక్రవర్తి పరాక్రమం చూసి …..మహారాణి తన భావప్రాప్తి కి ముందే శాతకర్ణి నిష్క్రమణ చూసి బాధపడింది. లేచి వెళ్ళబోయింది .

ఇంతలో సింహం పంజా ఆమె వీపు పై పడింది …..తేరుకున్న శాతకర్ణి మళ్లి విజృoభించాడు.హఠాత్పరిణామానికి ఆశ్చర్యచకితురాలైంది పద్మావతి. భావప్రాప్తికి కొత్త నిర్వచనం నేర్పించాడు శాతకర్ణి .పరిచారికలు నోరు వెళ్ళ బెట్టారు .అంతా కొత్త గా ఉంది .వారికి సహాయం కోసం తెరచాటున ఒక ఆరితేరిన నాట్యగత్తె ను నియమించారు శివస్వతి .ఆమె ఇలా అనుకున్నది ఒక మనిషి అయిదారు సార్లు చెయ్యడం గగనం ,కానీ గంట వ్యవధిలో రాజుకు ముప్పది పర్యాయాలు, రాణి కి అర్థనూటపదహారు సార్లు అవ్వటం వింతగా అనిపించింది ,నాకైతే హృదయము ద్రవించి సెలయేరులవుతున్నది. అప్పుడు ఆమెకు సింహము యొక్క రతి స్ఫురణకు వచ్చింది …..
ఇంతలో సుకుమారిలా ఉండే రాణి భోగలాలస క్రియ కు సాధ్యమైనంతవరకు తోడ్పాటునిచ్చినా నిలువలేక పోయింది .రాజు గారి పటుత్వానికి మూలము అడగ్గా తనను పెంచిన మయి తెగలో సింహం నుంచి తీసిన మర్మాతైలం వల్ల ఇది సాధ్యమైంది అని కార్యానికి ఉపయుక్తమైనాడు శాతకర్ణి .రాణి యొక్క సుకుమార అవయవాలు దెబ్బతింటే వంశవృక్షం ప్రమాదం అవుతుందని నాట్యగత్తె ఆ భారాన్ని తన మీద వేసుకుంది. అపజయమెరుగని ప్రూడ వనిత ,పది మంది సైన్యం తో వెళ్లినా శాతకర్ణి ముందు తలవంచింది .ఒక వనిత ను సుఖపెట్టేవాడు లేడని ఆమె విర్రవీగేది ,ఎందుకంటే వనితలు పెక్కు సార్లు భావం పొందగలరు వెనువెంటనే ,మగవారికి ఒక్కసారికే తమ తనం ముభావం అవుతుంది. ..తేరుకోవడానికి సమయం పడుతుంది ….అది ఆడవారికి ఉండదు. ..తొలిసారి నాట్యగత్తె ఈ వింతను చూసి వింతను ఆనందించింది.
ఆమె ద్వారా బయటకు వెళ్లిన ఈ విషయం అతనికి సింహబలుడు అనే పేరు తీసుకువచ్చింది .

77780cookie-checkగౌతమి పుత్ర శాతకర్ణి – Part 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *